Homeటాప్ స్టోరీస్అనురాగ్ హీరొగా "ఈ క్షణమే " మొదలైంది.

అనురాగ్ హీరొగా “ఈ క్షణమే ” మొదలైంది.

Ee Kshanameజనని క్రియేషన్స్ పతాకంపై అనురాగ్ ను హీరోగా పరిచయం చెస్తూ పొకూరి లక్ష్మణా చారీ నిర్మిస్తొన్న చిత్రం “ఈ క్షణమే”. సాయిదేవ రామన్ దర్శకుడు. రామానాయుడు స్డూడియోస్ లో ప్రారంభమైన ఈ చిత్ర ముహూర్తపు షాట్ బి.గోపాల్ క్లాప్ నివ్వగా , జడ్జి రామారావు కెమెరా స్విచ్చాన్ చెశారు.

నిర్మాత పొకూరి లక్ష్మణా చారీ మాట్లాడుతూ.. మా జనని బ్యానర్ లొ ఇది తొలిచిత్రం. దర్శకుడు కథే ఈ చిత్రానికి ప్రధాన బలం. హీరో అనురాగ్ కు మంచి ఇంటర్డక్షన్ అవుతుందన్నారు.
హీరో అనురాగ్ మాట్లాడుతూ..
కథ బాగుంది. పది రోజుల్లొ చిత్రీకరణ ప్రారంభిస్తాము. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలన్నారు.

- Advertisement -

దర్శకుడు రామన్ మాట్లాడుతూ..సింగిల్ సిట్టింగ్ లో ఈ కథ ఓకె అయింది. జనని బ్యానర్ లొ ఓ మంచి చిత్రంగా నిలుస్తుందన్నారు.

సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ.. తొలిసారి సినిమా చెస్తొన్న ఈ టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్ , మంచి కథ. సినిమా హిట్ అవ్వాలని ఆశిస్తున్నానన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలొ మైత్రి హాస్పిటల్ అధినేత డా‌.ప్రకాష్, కిలారిమనొహార్, రమణ, సాంబశివరావు గారు, పూర్ణ ,శరత్ తదితరులు పాల్గొన్నారు

 

అనురాగ్, శ్వేతా హీరొ హీరొయిన్ లుగా నటిస్తొన్న ఈ చిత్రానికి
కెమెరా : సతీష్
పాటలు : అనంత్ శ్రీరామ్
మాటలు: హేమంత్ కార్తీక్ నిర్మాత : లక్ష్మణా చారీ,
దర్శకత్వం : సాయిదేవరామన్

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All