Homeటాప్ స్టోరీస్సక్సెస్ తో మందు పార్టీ చేసుకున్న ఎవరు టీమ్

సక్సెస్ తో మందు పార్టీ చేసుకున్న ఎవరు టీమ్

Evaru
Evaru

ఎవరు చిత్రం సక్సెస్ కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఫుల్లుగా మందు పార్టీ చేసుకున్నారు ఆ చిత్ర బృందం . అడవి శేష్ హీరోగా నటించగా రెజీనా కాసాండ్రా హీరోయిన్ గా నటించింది . ఇక నవీన్ చంద్ర కీలక పాత్ర పోషించిన ఎవరు చిత్రానికి వెంకట్ రాంజీ దర్శకత్వం వహించాడు . ఇక ఈ చిత్రాన్ని పివిపి నిర్మించిన విషయం తెలిసిందే .

నిన్న విడుదలైన ఎవరు చిత్రానికి సూపర్ హిట్ టాక్ రావడంతో అడవి శేష్ తో పాటుగా రెజీనా చాలా సంతోషంగా ఉంది . దాంతో నిన్న రాత్రి మందు పార్టీ చేసుకున్నారు అడవి శేష్ , రెజీనా అండ్ కో . ఇక ఈ పార్టీలో రెజీనా చాలా జోష్ తో కనిపించింది ఎందుకంటే ఈ భామ చాలా రోజులుగా సక్సెస్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తోంది దాంతో ఎవరు ఆ లోటు భర్తీ చేయడంతో చాలా సంతోషంగా ఉంది .

- Advertisement -

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All