Homeటాప్ స్టోరీస్ముగ్గురు నిర్మాతలతో మహేష్ కు తలనొప్పి

ముగ్గురు నిర్మాతలతో మహేష్ కు తలనొప్పి

Ego clashes between Maharshi producersమహేష్ బాబు తాజాగా నటిస్తున్న మహర్షి చిత్రానికి ముగ్గురు నిర్మాతలు అన్న విషయం తెలిసిందే . అయితే ఆ సినిమాకు ముగ్గురు నిర్మాతలు ఉండటంతో ముగ్గురి మధ్య ఇగో ప్రాబ్లెమ్ తో అది మహేష్ మెడకు చుట్టుకుంటోంది . దాంతో సమస్యలు ఎక్కువ అవుతున్నాయట . మహర్షి చిత్రానికి అశ్వినీదత్ , పివిపి , దిల్ రాజు నిర్మాతలు అయితే ఎక్కువగా పెత్తనం చేస్తోంది మాత్రం దిల్ రాజు .

మహర్షి చిత్రానికి సంబందించిన ప్రతీ అప్ డేట్ దిల్ రాజు ఇస్తున్నాడు దాంతో మిగతా నిర్మాతలకు ఇబ్బంది కరంగా తయారయ్యింది . పేరుకి అశ్వనీదత్ , పివిపి లు నిర్మాతలే కానీ డబ్బులు పెట్టడం మినహా మరే ఇతర విషయాలు వాళ్లకు అంతగా తెలియవు అలాగే చెప్పేది కూడా దిల్ రాజు మాత్రమే దాంతో ఇగో క్లాష్ స్టార్ట్ అయ్యింది . పెద్ద సినిమాకు ముగ్గురు నిర్మాతలను పెట్టడం వల్ల మహేష్ కు సరికొత్త తలనొప్పి స్టార్ట్ అయ్యింది . అందుకే ఎక్కువగా నమ్రత ఆ వ్యవహారాలు చూస్తోందట . ఇక మహర్షి చిత్రాన్ని ఏప్రిల్ 25 న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

- Advertisement -

English Title: Ego clashes between Maharshi producers

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All