Homeటాప్ స్టోరీస్కలర్స్ స్వాతి రీ ఎంట్రీ

కలర్స్ స్వాతి రీ ఎంట్రీ

పెళ్లి చేసుకొని విదేశాలకు వెళ్లిన కలర్స్ స్వాతి టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైపోయింది . అయితే ఈసారి మెయిన్ హీరోయిన్ గా మాత్రం కాదు సుమా ! ఇద్దరు హీరోయిన్ లలో ఒకరిగా నటించనుంది కలర్స్ స్వాతి . ఇంతకీ ఈ భామ రీ ఎంట్రీ ఇచ్చేది ఏ హీరో తోనో తెలుసా …… నిఖిల్ . కలర్స్ స్వాతి కి నిఖిల్ మంచి ఫ్రెండ్ అంతేకాదు ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందని గుసగుసలు కూడా వినిపించాయి కట్ చేస్తే మేము జస్ట్ ఫ్రెండ్స్ అంటూ చెప్పి పైలట్ ని పెళ్లి చేసుకుంది .

- Advertisement -

సంసార జీవితం సాగిస్తున్న ఈ భామ కార్తికేయ 2 చిత్రం కోసం మళ్ళీ టాలీవుడ్ లో అడుగుపెడుతోంది . 2014 లో వచ్చిన కార్తికేయ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే . దానికి సీక్వెల్ గా కార్తికేయ 2 ప్రారంభం కానుంది . ఇక ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహించనున్నాడు . హీరో నిఖిల్ అన్న విషయం తెలిసిందే .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All