
ఛార్మి ని గట్టిగా కౌగిలించుకొని ఊపిరాడకుండా చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసాడు వివాదాస్పద దర్శకులు రాంగోపాల్ వర్మ . పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం విజయవంతమైన నేపథ్యంలో పార్టీ చేసుకున్నారు ఆ చిత్ర బృందం . ఇక ఆ పార్టీలో షాంపేయిన్ ని ఊపి ఊపి హీరోయిన్ లు నిధి అగర్వాల్ , నభా నటేష్ లపై అలాగే ఛార్మి , పూరి జగన్నాధ్ లపై పోసాడు .
అంతేనా ఛార్మి ని అయితే గట్టిగా కౌగిలించుకొని ఆమెకు ఊపిరాడకుండా చేసి నలిపేసాడు వర్మ . ఈ సంఘటనతో అందరూ షాక్ అయ్యారు . అయితే ఛార్మి ఒకింత షాక్ అయినా తర్వాత తేరుకొని సంతోషంలో మునిగింది . అలాగే వర్మ పై బీరు పోసి అతడ్ని కూడా తడిపేసింది . ఇస్మార్ట్ శంకర్ భారీ వసూళ్లు సాధిస్తుండటంతో ఆ చిత్ర బృందం చాలా సంతోషంగా ఉంది .
- Advertisement -

- Advertisement -