ఒంటి మీదకు 42 ఏళ్ళు వచ్చాయి కానీ అందాల ఆరబోత లో మాత్రం కుర్ర హీరోయిన్ లకు ఏమాత్రం తీసిపోను అంటూ రెచ్చిపోయి అందాలను ఆరబోస్తుంది అమీషా పటేల్ . బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ భామ తెలుగులో బాలకృష్ణ , పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్ , మహేష్ బాబు ల సరసన నటించింది కానీ ఒక్క పవన్ కళ్యాణ్ తో నటించిన బద్రి మాత్రమే సూపర్ హిట్ అయ్యింది , అగ్ర హీరోల సరసన నటించినప్పటికీ పెద్దగా తెలుగులో ఛాన్స్ లు రాలేదు ఈ భామకు .
దాంతో బాలీవుడ్ నే నమ్ముకుంది , అయితే వయసు ముదిరిన ఈ భామ కు పెద్దగా ఛాన్స్ లు లేకపోవడంతో అడపా దడపా అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది . తాజాగా బికినీ లో అందాలను ఆరబోస్తూ ఈభామ చేసిన ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . 42 ఏళ్ల వయసులో కూడా అమీషా ఎద అందాలను కుర్రాళ్లను గిలిగింతలు పెడుతున్నాయ్ .