Homeటాప్ స్టోరీస్ప్రియుడిపై కోర్టుకెక్కిన అమలా పాల్

ప్రియుడిపై కోర్టుకెక్కిన అమలా పాల్

ప్రియుడిపై కోర్టుకెక్కిన అమలా పాల్
ప్రియుడిపై కోర్టుకెక్కిన అమలా పాల్

అమలా పాల్ .. నిత్యం ఎదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తోంది. గతంలో ఓ కాస్ట్లీ. కార్ విషయంలో తప్పుడు ధృవ పత్రాలు సమర్పించారన్న అభియోగంపై వార్తల్లో నిలిచిన అమలా పాల్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచించింది. తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఏడాది తిరక్కుండానే ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో  విజయ్ తో విడిపోయింది.

అప్పటి నుంచి ఒంటరిగానే వుంది . ఆమె సినిమాలో హద్దులు దాటి నటించి సంచలనం సృష్టించింది. ధనుష్ కారణంగానే ఏ ఎల్ విజయ్ తో విడిపోయిందన్న వార్తలు వైరల్ కావడంతో అలాంటిది ఏమీ లేదని ధనుష్ తనకు మంచి మిత్రుడని క్లారిటీ ఇచ్చింది. ఆ తరువాత భవీంధర్ తో అత్యంత సన్నిహితంగా వున్న ఫోటోలని షేర్ చేసింది. ఈ ఫొటోల్లో భవీందర్ నటి అమలతో లిప్ లాక్ చేయడంతో
అంతా ఈ ఇద్దరు పెళ్లి చేసుకున్నారని భావించారు.
మీడియా లోనూ వీరి లిప్ లాక్ ఫోటోలని ప్రముఖంగా ప్రచురించారు. దీని పై స్పందించిన అమలా పాల్ తాజాగా భవీందర్ పై చెన్నై హై కోర్ట్ ని ఆశ్రయించడం ఆసక్తికరంగా సాగింది. కేవలం ఓ ఫోటో షూట్ కోసం పాల్గొన్న ఫొటోల్ని భవీందర్ దుర్వినియోగం చేసాడని, వెంటనే సామాజిక మాధ్యమాలనుంచి సదరు ఫొటోల్ని సోషల్ మీడియా నుంచి తొలగించాలని. ఈ విషయంలో అతన్ని ఆదేశించాలని అంటోంది అమలా పాల్. చెన్నై హైకోర్టుని అమలాపాల్ ఆశ్రయించింది. దీంతో అమలాపాల్ చెన్నై హై కోర్టుని అమలా పాల్ ఆస్తయించడం ఆసక్తికరంగా మారింది.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All