Homeటాప్ స్టోరీస్“ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం” అంటున్న అల్లరి నరేష్

“ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం” అంటున్న అల్లరి నరేష్

Allari Naresh's Itlu Maredumilli Prajaneekam
Allari Naresh’s Itlu Maredumilli Prajaneekam

గత కొన్నేళ్లుగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అల్లరి నరేష్ కు నాంది రూపంలో హిట్ వచ్చి ఆయనలో కొత్త ఉత్సహం నింపింది. ఈ సక్సెస్ జోష్ తో మళ్లీ హీరోగా వరుస సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే “సభకు నమస్కారం” అనే సైటిరికల్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ని పూర్తి చేసి , త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఇప్పుడు తన కెరియర్ లో 59 వ సినిమాను కూడా మొదలెట్టేశాడు.

ఏ రాజ మోహన్ దర్శకత్వంలో తెలుగుఅమ్మాయి ఆనంది హీరోయిన్ గా ఓ మూవీ తెరకెక్కబోతుంది. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. తాజాగా శ్రీరామనవమి సందర్భంగా సినిమా టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు. “ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం” అనే టైటిల్ ప్రకటించి సినిమా ఫై ఆసక్తి నింపారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All