Homeటాప్ స్టోరీస్కోటి విరాళం ఇచ్చిన అక్షయ్ కుమార్

కోటి విరాళం ఇచ్చిన అక్షయ్ కుమార్

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కోటి రూపాయల విరాళం ప్రకటించాడు పోనీ తుఫాన్ తో అతలాకుతలం అయిన ఒడిశా కు . పోనీ తుఫాన్ తీవ్ర భీభత్సాన్ని సృష్టించిన విషయం తెలిసిందే . దాంతో తుఫాన్ బాధితులను ఆదుకోవడానికి ముందుకు వచ్చాడు అక్షయ్ కుమార్ . ముఖ్యమంత్రి సహాయనిధి కి తనవంతు విరాళంగా కోటి రూపాయలను అందించాడు .

- Advertisement -

ఇంతకుముందు కూడా పలు విపత్తుల సమయంలో అక్షయ్ కుమార్ త్వరగా స్పందించి మిగతా సెలబ్రిటీలకు ఆదర్శంగా నిలిచాడు . ప్రక్రుతి వైపరీత్యాల సమయంలో తక్షణం స్పందించే గుణం కలిగిన వ్యక్తి ఈ హీరో . తెరమీదే హీరోయిజం చూపించకుండా నిజ జీవితంలో కూడా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు అక్షయ్ కుమార్ .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All