Homeఎక్స్ క్లూసివ్
ఎక్స్ క్లూసివ్
కేరళ ప్రమెషన్ లో అనుష్క, యు.వి.క్రియెషన్స్ భాగమతి టీం
అనుష్క ముఖ్య పాత్రలో తెరకెక్కించిన భాగమతి చిత్రం ట్రైలర్ తొ సహ అన్ని ప్రమెషనల్ మెటిరియల్స్ కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి అనూహ్యమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా ట్రైలర్ లొ అనుష్క...
అర్జున్ రెడ్డి ని మిస్ చేసుకుంది ఈ భామే
సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రంలో హీరోయిన్ గా మొదట నటించాల్సింది ఎవరో తెలుసా ...... పార్వతి నాయర్ . దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మొదట పార్వతి నాయర్ దగ్గరకు...
అడివిశేష్, శివాని జంటగా ఫిబ్రవరిలో కొత్త చిత్రం ప్రారంభం
లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్పై అడివి శేష్ హీరోగా ఓ కొత్త చిత్రం షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. వెంకట్ రెడ్డి దర్శకత్వంలో ఎం.ఎల్.వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిందీలో ఘన విజయం సాధించిన...
మళ్లీ కొత్తవాళ్లకు ఛాన్స్ ఇస్తున్న తేజ
దర్శకులు తేజ అంటేనే అంతా కొత్తవాళ్లతో సినిమాలు చేస్తాడనే విషయం తెలిసిందే. తేజ చేసిన సినిమాల్లో ఎక్కువగా కొత్త వాళ్ళకే ఛాన్స్ లు ఇచ్చాడు కాగా తాజాగా మరోసారి తేజ కొత్తవాళ్లకు ఛాన్స్...
పవన్ కళ్యాణ్ కు బెస్ట్ విషెష్ చెప్పిన చరణ్
బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు బెస్ట్ విషెష్ తెలియజేసాడు అబ్బాయ్ రాంచరణ్ . జనసేన అధినేత నిన్న చలోరే చలోరే చలో యాత్ర ని తెలంగాణ లో ప్రారంభించిన విషయం...
నాగార్జున ,నాని ల సినిమా వచ్చే నెల నుండే
కింగ్ నాగార్జున , నాని ల కాంబినేషన్ లో ఒక సినిమా ప్రారంభం కానున్న విషయం తెలిసిందే . యువ దర్శకులు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత...
క్షమాపణ చెప్పిన విజయ్ దేవరకొండ
అర్జున్ రెడ్డి చిత్రంతో ఒక్కసారిగా స్టార్ అయిపోయిన విజయ్ దేవరకొండ ట్రాఫిక్ పోలీసులకు క్షమాపణ చెప్పాడు . క్షమాపణ చెప్పేంత తప్పు విజయ్ దేవరకొండ చేశాడా ? అంటే చేసాడు కానీ ..........
నాకు ఎటువంటి యాక్సిడెంట్ జరగలేదు , కానీ నాకు యాక్సిడెంట్ జరిగినట్లు ...... సీరియస్ గా ఉన్నట్లుగా రెండు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి దాంతో నా సన్నిహితులు పలువురు ఫోన్...
సినీ నటి , ఎం ఎల్ ఏ రోజా ఇంట్లో దొంగలు పడ్డారు . పది లక్షల విలువైన వజ్రాల ఆభరణాలు అలాగే బంగారం ఎత్తుకెళ్లారు దాంతో పోలీసులను ఆశ్రయించింది రోజా ....
ఫిలిం నగర్ దైవ సన్నిదానం చైర్మన్ గా డా. మోహన్ బాబు గారు పదవీ స్వీకారం
విశాఖ శ్రీ శారదా పీఠం అధిపతి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహా స్వామి వారు ఆధ్వర్యంలో 12 మంది పాలక మండలి కొత్త సభ్యులుగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. చైర్మన్...
కొండగట్టు కి బయలుదేరిన పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన యాత్ర ని ప్రారంభించాడు. కొండగట్టు నుండి తన రాజకీయ యాత్ర ప్రారంభం అవుతుందని ఇంతకుముందు ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో ఈరోజు జనసేన కార్యాలయం నుండి...
ఎన్టీఆర్ చరణ్ ల సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా
యంగ్ టైగర్ ఎన్టీఆర్ , రాంచరణ్ తేజ్ లు తాజాగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే . బాహుబలి సిరీస్ లో వచ్చిన రెండు...
-Advertisement-