Homeన్యూస్

న్యూస్

మరో బయోపిక్ కూడా స్టార్ట్ అయ్యింది

బాలీవుడ్ లో మాత్రమే కాదు తెలుగునాట కూడా బయోపిక్ ల పర్వం మొదలయ్యింది . మహానటి ఇచ్చిన ఊపుతో వరుసగా బయోపిక్ లు రూపొందుతున్నాయి . ఇప్పటికే ఎన్టీఆర్ , యాత్ర బయోపిక్...

నిన్న విడుదలైన మూడు సినిమాలు ప్లాప్

నిన్న మూడు సినిమాలు విడుదల అయ్యాయి అయితే ఆ మూడు సినిమాలు కూడా ప్లాప్ కావడం విశేషం . కనీసం ఒక్క సినిమా అయినా ఆడుతుందేమో అనుకుంటే మూడు కూడా ప్లాప్ బాట...

మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్న బెల్లంకొండ

అగ్ర నిర్మాతగా ఓ వెలుగు వెలిగాడు బెల్లంకొండ సురేష్ అయితే కొన్ని సినిమాలతో పాటుగా కొన్ని విషయాల వల్ల రేసులో లేకుండాపోయాడు . కట్ చేస్తే కొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ని...

క్రిష్ మహేష్ ల సినిమా ఆగిపోవడానికి కారణం తెలుసా

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకులు క్రిష్ కాంబినేషన్లో ఎపుడో సినిమా రావాల్సి ఉండే ..... సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ సినిమా మాత్రం పట్టాలెక్కడం లేదు. ఇక ఈ కాంబినేషన్ లో...

శ్రీ రెడ్డి జగన్ పార్టీ తరుపున పోటీ చేస్తుందా

వివాదాస్పద నటి శ్రీ రెడ్డి 2019 లో జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తుందా ? జగన్ పార్టీ అయిన వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరుతుందా ? ఇప్పుడు అందరి మనసుల్లో...

ఆగస్ట్‌ 10న కమల్‌హాసన్‌ ‘విశ్వరూపం 2’

యూనివర్సల్‌ హీరో కమల్‌హాసన్‌ స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన 'విశ్వరూపం' ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం 'విశ్వరూపం 2'. ఆగస్ట్‌ 10న ఈ చిత్రాన్ని...

సాక్ష్యం ప్లాప్

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన సాక్ష్యం ఈరోజు ఆలస్యంగా విడుదల అయ్యింది , అయితే రిలీజ్ ఆలస్యం అయినప్పటికీ సినిమా ఏమైనా హిట్ అయితే బాగుండేది కానీ అలా రిలీజ్ అవడమే ఆలస్యం...

విజయ్ దేవరకొండ ఇమేజ్ డ్యామేజ్

అర్జున్ రెడ్డి చిత్రంతో ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు విజయ్ దేవరకొండ . యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ కు నిన్న మొన్నటి వరకు ఎదురులేకుండా పోయింది అయితే తాజాగా జరిగిన...

సంజు సినిమా యూనిట్ కి షాక్

బాలీవుడ్ హీరో సంజయ్ దత్ బయోపిక్ గా వచ్చిన సంజు రికార్డుల మోత మోగిస్తూ 500 కోట్ల క్లబ్ లో చేరింది . రణ్ బీర్ కపూర్ హీరోగా నటించిన ఈ చిత్రానికి...

రిలీజ్ ఆగిపోయిన సాక్ష్యం

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన సాక్ష్యం చిత్రం ఈరోజు విడుదల కావాల్సి ఉండే కానీ భారీ బడ్జెట్ మూలంగా సినిమా రిలీజ్ ఆగిపోయింది . దాంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా...

చెత్త సినిమాలు తీసే వర్మ కొత్త కంపెనీ పెట్టాడు

శివ చిత్రంతో ప్రభంజనం సృష్టించిన దర్శకుడు రాంగోపాల్ వర్మ . శివ చిత్రంతో మూసలో వెళుతున్న తెలుగు సినిమాలకు సరికొత్త ట్రెండ్ ని చూపించిన దర్శకుడు కానీ ఏమైంది ఆ సినిమా తర్వాత...

షూటింగ్ పార్ట్ పూర్తిచేసుకున్న దట్ ఈజ్ మహాలక్ష్మి

కథానాయిక తమన్నా ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం " దట్ ఈజ్ మాహాలక్ష్మీ".. బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా క్వీన్ సినిమాకి ఇది రిమేక్ కాగా తాజాగా జరిగిన యూరప్ షెడ్యూల్ తో సినిమా...
-Advertisement-

Latest Stories