మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన యాత్ర చిత్రం మూడు వారాల్లో దాదాపు 16 కోట్ల షేర్ రాబట్టింది . ఫిబ్రవరి 8 న రిలీజ్ అయిన యాత్ర చిత్రం కీర్తిశేషులు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన విషయం తెలిసిందే . యాత్ర చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ లభించడంతో ఆ చిత్ర బృందం చాలా సంతషంగా ఉంది . మొత్తంగా మూడు వారాల్లో 15. 95 లక్షల షేర్ వసూల్ చేసింది యాత్ర చిత్రం . మమ్ముట్టి , అనసూయ , సుహాసిని , జగపతి బాబు , పోసాని , రావు రమేష్ , ఆశ్రిత వేముగంటి తదితరులు నటించిన ఈ చిత్రానికి మహి వి రాఘవ దర్శకత్వం వహించాడు .
ఇక ఏరియాల వారీగా యాత్ర షేర్ ఇలా ఉంది .
నైజాం – 3. 55 కోట్లు
సీడెడ్ – 2. 10 కోట్లు
ఉత్తరాంధ్ర – 90 లక్షలు
గుంటూరు – 1. 80 కోట్లు
కృష్ణా – 1. 60 కోట్లు
ఈస్ట్ – 1. 25 కోట్లు
వెస్ట్ – 80 లక్షలు
నెల్లూరు – 1. 80 లక్షలు
కర్ణాటక – 45 లక్షలు
కేరళ – 20 లక్షలు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 30 లక్షలు
ఓవర్ సీస్ – 1. 20 కోట్లు
మొత్తం – 15. 95 కోట్లు
English Title: Yatra 3 Weeks Worldwide Collections