Homeటాప్ స్టోరీస్హరికృష్ణ మృతి కి ప్రముఖుల సంతాపం

హరికృష్ణ మృతి కి ప్రముఖుల సంతాపం

vijay deverakonda, mahesh babu and other celebs mourn the demise of harikrishnaనందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది . సినిమారంగంలోనే కాకుండా రాజకీయరంగంలో హరికృష్ణ ది అందవేసిన చేయి కావడంతో హరికృష్ణ మృతి కి పలువురు ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు . ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు , ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, వై ఎస్ జగన్మోహన్ రెడ్డి లతో పాటుగా సినీ నటులు అక్కినేని నాగార్జున , మోహన్ బాబు , మహేష్ బాబు , అల్లు అర్జున్ , విజయ్ దేవరకొండ , పూజా హెగ్డే , కాజల్ అగర్వాల్ , రకుల్ ప్రీత్ సింగ్ , నాని , దేవిశ్రీ ప్రసాద్ , హంసానందిని , హరీష్ శంకర్ , మంచు లక్ష్మి , అల్లరి నరేష్ తదితరులు సంతాపాన్ని తెలియజేసారు .

తెలుగుదేశం పార్టీ లో కీలకంగా వ్యవహరించిన హరికృష్ణ రవాణా శాఖా మంత్రిగా కూడా ఆరునెలల పాటు పనిచేసారు . హిందూపురం శాసనసభ్యుడి గా వ్యవహరించారు అలాగే రాజ్యసభ సభ్యులుగా కూడా పనిచేసారు హరికృష్ణ .

- Advertisement -

English Title: vijay deverakonda, mahesh babu and other celebs mourn the demise of harikrishna

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All