Homeఎక్స్ క్లూసివ్గీత గోవిందం ని మళ్ళీ వేస్తున్నారు

గీత గోవిందం ని మళ్ళీ వేస్తున్నారు

Vijay devarakonda's Geetha Govindam onceagain small screenవిజయ్ దేవరకొండరష్మిక మందన జంటగా నటించిన గీత గోవిందం చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే . కాగా సంచలన విజయం సాధించిన గీత గోవిందం చిత్రాన్ని బుల్లితెరపై ఇప్పటికే రెండుసార్లు ప్రసారం చేయగా రెండుసార్లు కూడా మంచి టి ఆర్ పి రేటింగ్ వచ్చింది . మొదటిసారి 20 కి పైగా రేటింగ్ రాగా రెండోసారి 17 టిఆర్ పి వచ్చింది . అంటే ఈ సినిమాకు బులితెరపై ఎంత క్రేజ్ ఉందో యిట్టె అర్ధం చేసుకోవచ్చు . అందుకే ఈ సినిమాని మళ్ళీ రేపు జీ తెలుగు వాళ్ళు ప్రసారం చేస్తున్నారు .

రేపు మధ్యాహ్నం 3 గంటలకు మళ్ళీ గీత గోవిందం ప్రసారం కానుంది . విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ కావడం ఒక కారణం అయితే ఆ జంట ని మళ్ళీ మళ్ళీ చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు బుల్లితెర ప్రేక్షకులు . గీత గోవిందం తర్వాత విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న మళ్ళీ డియర్ కామ్రేడ్ చిత్రంలో జంటగా నటిస్తున్నారు .

- Advertisement -

English Title: Vijay devarakonda’s Geetha Govindam onceagain small screen

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All