Homeటాప్ స్టోరీస్వీరజవాన్లకు టాలీవుడ్ సెల్యూట్ !

వీరజవాన్లకు టాలీవుడ్ సెల్యూట్ !

వీరజవాన్లకు టాలీవుడ్ సెల్యూట్ !
వీరజవాన్లకు టాలీవుడ్ సెల్యూట్ !
వైరస్ వ్యాప్తి ని అరికట్టే పనిలో యావత్ దేశం తలమునకలై ఉంటే దాన్ని సృష్టించి ప్రపంచం మీదికి వదిలిన చైనా పక్క దేశాలపై రాక్షసత్వాన్ని ప్రదశిస్తోంది. మన దేశాన్ని గత కొన్ని రోజులుగా కవ్విస్తున్న చైనా తాజాగా మన సైనికుల్ని 20 మందిని పొట్టన బెట్టుకున్న విషయం తెలిసిందే.
తూర్పు లద్దాఖ్ లోని గాల్వాన్ లోయలో ఈ సుసంఘటన చోటు చేసుకుంది. సోమవారం రాత్రి జరిగిన సుసంఘటనలో ఓ లెఫ్టనెంట్ కల్నల్ తో పాటు 20 మంది భారతీయ సైనికులు మృతి చెందడం యావత్ దేశాన్ని కలిచివేసింది.
సైనికుల మృతిపట్ల టాలీవుడ్ సెలెబ్రిటీలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ సదర్భంగా వీర జవాన్లకు టాలీవుడ్ సెల్యూట్ చేశారు. ‘ఈ వార్త తనకు ఏంటో బాధను కిలిగించిందని, దేశం కోసెం ప్రాణాలు అర్పించిన మీరు గుండెల్లో ఎప్పటికి నిలిచివుంటారని, మీ  దేశ భక్తికి, ధైర్యానికి జోహార్లని సైనిక కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి అన్నారు మహేష్ బాబు. మహేష్ తో పాటు తమన్నా, దేవిశ్రీ ప్రసాద్, మంచు విష్ణు, కాజల్ అగర్వాల్, నిఖిల్, లక్ష్మి మంచు, అనిల్ రావిపూడి, వరుణ్ తేజ్ వీర జవాన్లకు సెల్యూట్ చేశారు.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All