Homeటాప్ స్టోరీస్సుశాంత్ మృతిపై సిబిఐ ఎంక్వైరీకి ఫామిలీ మెంబర్స్ డిమాండ్!

సుశాంత్ మృతిపై సిబిఐ ఎంక్వైరీకి ఫామిలీ మెంబర్స్ డిమాండ్!

సుశాంత్ మృతిపై సిబిఐ ఎంక్వైరీకి ఫామిలీ మెంబర్స్ డిమాండ్!
సుశాంత్ మృతిపై సిబిఐ ఎంక్వైరీకి ఫామిలీ మెంబర్స్ డిమాండ్!
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుట్ హఠాన్మరణం యావత్ దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. కెరీర్ మాంచి రైజింగ్ లో వున్న దశలో సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం బాలీవూడ్ లో సంచలంగా మారింది. ఇదిలా ఉంటే అతని మరణంపై అనుమానాలున్నాయంటూ అతని కుటుంభం సభ్యులు అనుమానం  వ్యక్తం చేస్తున్నారు.
సుశాంత్ ఆత్మ హత్య చేసుకోలేదని అతన్ని ఎవరో హాత్య చేశారని, దీనిపై సీబీఐ విచారణ చేయించవలని సుశాంత్ మేనమామ డిమాండ్s చేయడం సంచలనం సృష్టిస్తోంది. సుశాంత్ ది ముమ్మాటికీ హత్యేనని సుశాంత్ స్వస్థలానికి చెందిన బీహార్ యువజనసంఘం డిమాండ్ చేస్తోంది.
సుశాంత్ సింగ్ మేనమామ మాత్రం మేనేజర్ దిశా షాలిని ఆత్మహత్య విషయంలో పోలీసులు సుశాంత్ ని ఒత్తిడి చేయడం వల్లే ఈ అనర్ధం జరిగిందని, దీనిపై కేంద్ర మంత్రి అమిత్ షా, ప్రధాని మోదిని కోరుతున్నామని సుశాంత్ మేనమామ ఆర్ . సి. సింగ్ డిమాండ్ చేయడం అనుమానాలకు తావిస్తోంది.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All