Homeటాప్ స్టోరీస్కరోనా దెబ్బకు ముంబై వదిలేసింది!

కరోనా దెబ్బకు ముంబై వదిలేసింది!

కరోనా దెబ్బకు ముంబై వదిలేసింది!
కరోనా దెబ్బకు ముంబై వదిలేసింది!

కరోనా వైరస్ మహారాష్ట్రాని అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా ముంబై మహా నగరాన్ని వణికిస్తోంది. ప్రమాద స్థాయిని మించి పోయాయి. మరణాలు కూడా అంతకంతకు పెరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ముంబై లో సినిమా వాళ్ళని గడగడలాడిస్తోంది.

దీంతో సినీ సెలబ్రిటీస్ భయంతో వణికిపోతున్నారు. పరిస్థితి మరింత దారుణంగా మారనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో క్రేజీ హీరోయిన్ శృతి హాసన్ ఉన్నట్టుండి తన మకాం ని హైద్రాబాద్ కు మార్చేసింది.
కరోనా కారణంగానే ఆమె హైద్రాబాద్ కు షిఫ్ట్ అయిందని చెబుతున్నారు. ఇక్కడ షూటింగ్లు స్టార్ట్ కావడం, హిందీలో సినిమాలు లేకపోవడం వల్లే శృతి హైదరాబాద్ వచ్చేసిందని, ఇక పై ఇక్కడే విందాలని, తెలుగు సినిమాల్లో మరింతగా రాణించాలని ప్లాన్ చేసినట్టు తెలిసింది. శృతిహాసన్ ప్రస్తుతం ‘క్రాక్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All