
అందుకేనేమో ఖమ్మంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నాపై దాడి చేసినా భరిస్తాను కానీ ప్రజా సమస్యల ప్రస్తావనలో మాత్రం వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేసాడు . మూడు రోజుల తెలంగాణ టూర్ లో భాగంగా మొన్న హైదరాబాద్ నుండి కొండగట్టు కు చేరుకొని అక్కడి నుండి కరీంనగర్ లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్కడి నుండి కొత్తగూడెం చేరుకున్నాడు పవన్ కళ్యాణ్ . ఇక ఈరోజు కొత్తగూడెం నుండి ఖమ్మం చేరుకొని అభిమానులను , కార్యకర్తలను కలుసుకొని తిరిగి హైదరాబాద్ చేరుకున్నాడు .
- Advertisement -