Homeటాప్ స్టోరీస్రోజాకు అవమానం

రోజాకు అవమానం

Roja
Roja

నగరి శాసన సభ్యురాలు రోజా కు వేదిక మీదే ఘోరమైన అవమానం జరిగింది . అది కూడా తన సొంత నియోజకవర్గమైన నగరిలో జరగడం మరింత శోచనీయం . రోజా నగరి శాసనసభ్యురాలు కావడంతో పాటుగా ఏపీఐఐసి చైర్మన్ గా కూడా పదవీ బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో నగరిలో అభినందన సభ ఏర్పాటు చేసారు . ఈ వేడుకకు రోజా తో పాటుగా ఆమె భర్త దర్శకులు సెల్వమణి ని కూడా ఆహ్వానించారు వేదిక మీదకు .

అయితే ఆ వేడుకలో నగరి మాజీ మున్సిపల్ మాజీ చైర్మన్ కేజే కుమార్ వర్గీయులకు ప్రాధాన్యత దక్కకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వేదిక మీదకు వెళ్లి అందరి ముందు రోజా ని నిలదీశారు . దాంతో సన్మానం అని పిలిచి ఇలా అవమానించడం ఏంటి ? అంటూ షాక్ అయ్యిందట రోజా . తర్వాత తేరుకొని కేజే కుమార్ వర్గీయులకు నచ్చజెప్పింది కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది పాపం .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All