Homeటాప్ స్టోరీస్మంచి బిజినెస్ జరిగిందట

మంచి బిజినెస్ జరిగిందట

sakshyam movie in profit zoneబెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన ” సాక్ష్యం ” చిత్రానికి మంచి బిజినెస్ జరిగిందట దాంతో విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్ సినిమాగా రూపొందింది సాక్ష్యం చిత్రం . ఈ చిత్రానికి భారీ బడ్జెట్ పెట్టారు నిర్మాతలు , ఏకంగా 30 కోట్ల పైనే అంట అయితే విడుదలకు ముందే దాదాపుగా అన్ని కలుపుకొని 40 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది అంటే వడ్డీలు కలుపుకొని తీసేసినా విడుదలకు ముందే లాభాలు తెచ్చిన సినిమా అయ్యింది .

శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నామా అభిషేక్ భారీ బడ్జెట్ తో నిర్మించాడు ఇక ఈ చిత్రంలో సాయి శ్రీనివాస్ సరసన పూజా హెగ్డే నటించగా కీలక పాత్రలో జగపతిబాబు నటించాడు . బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నిలదొక్కు కోవడానికి చాలా తంటాలే పడుతున్నాడు . ఇక ఈ సినిమాతో హీరోగా స్టాండ్ అవుతానని ఆశిస్తున్నాడు . నిర్మాత బెల్లంకొండ సురేష్ కూడా ఈ సాక్ష్యం పై భారీగా ఆశలు పెట్టుకున్నాడు . తన కొడుకు హీరోగా స్టార్ అయితే తన కున్న కష్టాలన్నీ తీరిపోతాయని భావిస్తున్నాడు .

- Advertisement -

2004 కి ముందు బెల్లంకొండ సురేష్ అగ్ర నిర్మాతగా వెలుగొందాడు , పలు హిట్స్ ని నిర్మించాడు కట్ చేస్తే కొన్ని సినిమాలు బెల్లంకొండ ని దెబ్బకొట్టడంతో రేసులో వెనుకబడిపోయాడు . అందుకే తన ఆశలన్నీ కొడుకు పైనే పెట్టుకున్నాడు .

English Title: sakshyam movie in profit zone

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All