ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓటమికి బాధ్యత వహించి రాజీనామా చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలను చూసి షాక్ తిన్న చంద్రబాబు రాజీనామా చేయడానికి సిద్ధమయ్యాడు. ఈరోజు సాయంత్రం తన రాజీనామా లేఖను గవర్నర్ నరసింహన్ కు అందజేయనున్నాడు.
- Advertisement -
చంద్రబాబు కు ఘోరమైన ఓటమి లభించింది ఈ ఎన్నికల్లో. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లభించేలా కనిపించడం లేదు తెలుగుదేశం పార్టీకి . 175 అసెంబ్లీ స్థానాల్లో 152 స్థానాల్లో జగన్ పారీ దూసుకుపోతుండగా తెలుగుదేశం పార్టీకి కేవలం 23 స్థానాల్లో మాత్రమే ఆధిక్యత లభిస్తోంది.
- Advertisement -