Homeటాప్ స్టోరీస్దుబాయ్ వెళ్లనున్న ఖిలాడీ టీమ్

దుబాయ్ వెళ్లనున్న ఖిలాడీ టీమ్

దుబాయ్ వెళ్లనున్న ఖిలాడీ టీమ్
దుబాయ్ వెళ్లనున్న ఖిలాడీ టీమ్

మాస్ మహారాజా రవితేజ క్రాక్ సినిమాతో మాస్ కంబ్యాక్ ఇచ్చాడు. ప్రస్తుతం రవితేజ నటిస్తోన్న చిత్రం ఖిలాడీ. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం మెజారిటీ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ లో హీరోయిన్లుగా డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు.

ఇక ఈ చిత్ర తాజా షెడ్యూల్ దుబాయ్ లో జరగనుంది. జులై ఆఖరి వారంలో ఖిలాడీ దుబాయ్ షెడ్యూల్ మొదలుకానుంది. ఈ షెడ్యూల్ తో ఖిలాడీ టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుంది. కొన్ని కీలకమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో షూట్ చేస్తారు. ఆ తర్వాత నుండి పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాలు మొదలవుతాయి.

- Advertisement -

ఖిలాడీ రవితేజ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతోంది. క్రాక్ తర్వాత వస్తోన్న చిత్రం కావడంతో బిజినెస్ వర్గాల్లో కూడా చాలా అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం తర్వాత రవితేజకు పలు కమిట్మెంట్స్ ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All