నీది నాది ఒకే కథ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన వేణు ఉడుగుల తాజాగా ” విరాట పర్వం 1992 ” చిత్రానికి శ్రీకారం చుడుతున్నాడు . జూన్ నుండి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రం లో రానా నక్సలైట్ గా నటించనున్నాడు . తెలంగాణలో నక్సలైట్ ఉద్యమం పెద్ద ఎత్తున ఉన్న సమయం ని కథా వస్తువుగా ఎంచుకొని ఈ విరాట పర్వానికి శ్రీకారం చుట్టాడు వేణు ఉడుగుల .
- Advertisement -
అప్పట్లో పెద్ద ఎత్తున మానవ హక్కులను ఉల్లంఘించారు పాలకులు ఆ అంశాన్ని స్పృశించే ప్రయత్నం చేస్తున్నాడు వేణు . ఈ అంశం తప్పకుండా సినిమా రంగంలో సంచలనం సృష్టించడం ఖాయం . ఇక మానవ హక్కుల నేతగా సీనియర్ హీరోయిన్ టబు నటించనున్నట్లు తెలుస్తోంది . రానా సరసన సాయి పల్లవి నటిస్తోంది .
English Title : Rana turned as Naxalite
- Advertisement -