Homeగాసిప్స్మల్టీస్టారర్ కు క్రేజీ కాంబినేషన్ సెట్టయిందా?

మల్టీస్టారర్ కు క్రేజీ కాంబినేషన్ సెట్టయిందా?

మల్టీస్టారర్ కు  క్రేజీ కాంబినేషన్  సెట్టయిందా?
మల్టీస్టారర్ కు క్రేజీ కాంబినేషన్ సెట్టయిందా?

టాలీవుడ్ లో మల్టీస్టారర. ల టైమ్ మొదలైంది. ప్రేక్షకులు కూడా ఈ తరహా సినిమాలపై ఆసక్తి చూపిస్తుండటంతో మేకర్స్ , హీరోలు మల్టీస్టారర. చిత్రాలవైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే నేచురల్ స్టార్ నాని , సుధీర్ బాబు కలిసి నటించిన మల్టీస్టారర. ‘ వి’ రిలీజ్ కి రెడీగా ఉండగా మరో   క్రేజీ మల్టీస్టారర్ తెరపైకి రాబోతోంది.

మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’. పృథ్విరాజ్ సుకుమారన్ నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని రీమేక్ హక్కుల్ని సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగ వంశీ సొంతం చేసుకున్నారు. 
 
ఇందులో రానా, మాస్ మహారాజా రవితేజ కలిసి నటించబోతున్నారని తెలిసింది. యంగ్సు డైరెక్టర్  సుధీర్ వర్మ ని మేకర్స్ ఈ చిత్రం కోసం సంప్రదిస్తున్నారట. సురేష్ ప్రొడక్షన్స్ కూడా ఓ భాగస్వామిగా వ్యవహరించనున్నట్టు తెలిసింది. 
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All