Homeటాప్ స్టోరీస్రాక్షసుడు సీక్వెల్ ఆన్ ది వే

రాక్షసుడు సీక్వెల్ ఆన్ ది వే

రాక్షసుడు సీక్వెల్ ఆన్ ది వే
రాక్షసుడు సీక్వెల్ ఆన్ ది వే

తమిళ్ లో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్స్ లో కచ్చితంగా రాత్ససన్ కు ప్రముఖ స్థానం దక్కుతుంది. ఈ బెస్ట్ థ్రిల్లర్ ను తెలుగులో రాక్షసుడు పేరుతో రీమేక్ చేసిన విషయం తెల్సిందే. బెల్లంకొండ శ్రీనివాస్ ఈ రీమేక్ లో హీరోగా చేయగా రమేష్ వర్మ డైరెక్ట్ చేసాడు. రాక్షసుడు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్నే అందుకుంది.

ఇప్పుడు కొంత గ్యాప్ తర్వాత రాక్షసుడు చిత్రానికి సీక్వెల్ ను అనౌన్స్ చేసారు. రమేష్ వర్మ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తాడు. ప్రస్తుతం ఖిలాడీ పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నాడు ఈ దర్శకుడు. అది అవ్వగానే రాక్షసుడు 2 చిత్రీకరణ మొదలవుతుంది.

- Advertisement -

ప్రముఖ హీరో ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తాడు. ఇక రాక్షసుడు సీక్వెల్ ను కోనేరు సత్యనారాయణ, హవీష్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ చిత్రానికి కూడా ఘిబ్రన్ సంగీతం అందిస్తాడు. రాక్షసుడు 2 చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు
త్వరలోనే తెలిసే అవకాశముంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All