పూజా హెగ్డే క్లీవేజ్ షోతో చంపేసింది కుర్రాళ్ళని . నిన్న సాయంత్రం విజయవాడలో జరిగిన మహర్షి చిత్ర విజయోత్సవ వేడుకలో పాల్గొన్న పూజా హెగ్డే ఎద అందాలను పరిచేసి కుర్రాళ్ళని పిచ్చెక్కించింది . లాంగ్ ఫ్రాక్ లో క్లీవేజ్ అందాలు ఎగిసి ఎగిసి పడుతుండటంతో ఆ అందాలను చూడటానికి పోటీపడ్డారు . అలాగే పూజా క్లీవేజ్ అందాలు కెమెరాలో బంధించడానికి పోటీ పడ్డారు ఫోటో ,వీడియో గ్రాఫర్లు .
అందాల ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న ఈ భామకు బ్లాక్ బస్టర్ మాత్రం దక్కడం లేదు పాపం . మహేష్ బాబు తో తాజాగా మహర్షి చిత్రంలో నటించింది పూజా హెగ్డే . అయితే ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో బ్లాక్ బస్టర్ అవ్వలేదు కాకపోతే కొన్ని ఏరియాల్లో బాగానే వసూల్ చేస్తోంది కానీ రాయలసీమ లో అలాగే ఓవర్ సీస్ లో మాత్రం దెబ్బకొట్టింది పాపం . ప్రస్తుతం ప్రభాస్ సరసన జాన్ అనే చిత్రంలో నటిస్తోంది అలాగే అల్లు అర్జున్ సరసన మరోసారి నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది .