HomePolitical News
Political News
పాదయాత్ర పేరుతో జరుగుతున్న దండయాత్ర
అన్ని ప్రాంతాల అభివృద్ధి దిశగా పాలన సాగుతోందన్నారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. అమరావతి నుంచి అరసవిల్లి వరకు రైతుల పాదయాత్రపై స్పందించిన ఆయన.. పాదయాత్ర పేరుతో జరుగుతున్న దండయాత్ర అన్నారు. స్వార్థ...
మూడు రాజధానులే రెఫరెండంగా 2024 ఎన్నికలు
ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునే దిశగా జరుగుతున్న అమరావతి రైతుల పాదయాత్రతో.. ఎలాంటి ఇబ్బంది కలిగినా చంద్రబాబుదే బాధ్యతన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. అమరావతి రాజధానిగా ఉండదని తాము ఏనాడూ చెప్పలేదన్నారు. ఎవరెన్ని యాత్రలు...
మరోసారి అమిత్ షా, నిఖిల్ తో భేటీ ?
తెలంగాణ విమోచన దినం పేరుతో కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా అధికారికంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా హాజరవ్వనున్నారు. సెప్టెంబర్ 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగే కార్యక్రమంలో...
జనసేనాని పవన్ కల్యాణ్ చట్టసభల్లో అడుగుపెట్టాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా…
రెండు తెలుగు రాష్ట్రాల్లో పవర్స్టార్ పవన్ కళ్యాణ్కు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పవన్ కళ్యాణ్.. అనే ఆ పేరే ఒక వైబ్రేషన్.. ఆ పేరుకు ఓ బ్రాండ్ ఉంది....
రిటైర్ అయ్యాక గ్యారంటీగా కనీసం 10వేల రూపాయల పెన్షన్ ! ?
ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు సాధ్యం కాదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. దాని స్థానంలో కొత్త విధానం జీపీఎస్ అంశంపై చర్చించేందుకు ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ సెప్టెంబర్ 7వ...
తిరుమల వెంకటేశ్వరస్వామి సన్నిధిలో అన్యమత ప్రార్ధనలు ?
బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. పవిత్రమైన తిరుమలలో కొందరు మంత్రులు అన్యమత ప్రార్ధనలు చేస్తున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటూ ప్రభుత్వాన్ని...
బ్రిటీష్ కాలంలో కట్టిన ఆనకట్టలకు కాలం చెల్లిందా!!
బ్రిటీష్ కాలంలో కట్టిన ఆనకట్టలకు కాలం చెల్లిందని అన్నారు ఏపీ జల వనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు. ఆ ఆనకట్టల స్థానంలో కొత్త బ్యారేజీలను కట్టి ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నామని అన్నారు. ఈ...
గోదావరి వరదలు, కాళేశ్వరం ప్రాజెక్టులోకి నీళ్లు, విపక్షాల విమర్శలు !
వరద రాజకీయాలపై తెలంగాణ శాసనమండలిలో మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. వరద సమయంలో ప్రజలకు అండగా నిలవకుండా విపక్షాలు రాజకీయం చేశాయని హరీశ్ రావు విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏమి కాలేదని, గతేడాదిలాగే...
మునుగోడు ఉపఎన్నికలో ఓడిపోతామనే భయం కేసీఆర్కు పట్టుకుందా ?
మాటల ఘాటు పెంచారు బండి సంజయ్. సీఎం కామెంట్లపై సీరియస్గా రియాక్టయ్యారు బండి. నేషనల్ పాలిటిక్స్పై మాట్లాడే కేసీఆర్ తన హామీల అమలుపై దృష్టిపెట్టాలని హితవు పలికారు. సీఎం కేసీఆర్ టార్గెట్గా మరోసారి...
2024 నాటికి రోడ్డు ప్రమాదాలను 50 శాతం తగ్గించాలి
రోడ్డు ప్రమాదాల నివారణపై కేంద్రప్రభుత్వం మరింత దృష్టిసారిస్తున్నట్లు కన్పిస్తోంది. రోడ్డు ప్రమాదాలకు సంబంధించి కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చేసిన తాజా వ్యాఖ్యలు దీనికి మరింత బలం చేకూరుస్తున్నాయి....
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు అసెంబ్లీ నుంచి నోటీసులు
స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ నోటీస్ పంపారు. మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ నోటీస్లో పేర్కొన్నారు. ఇప్పుడిది చర్చనీయాంశంగా మారింది. ఈటల వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుపట్టారు...
రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రైడే డ్రైడే
అధికారులు క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా పర్యటించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని ఆదేశించారు. దీనివల్ల పీహెచ్సీలు, యూపీహెచ్సీలు, సీహెచ్సీలు, డీహెచ్లు, ఏహెచ్లలో వైద్య సేవలు మెరుగవుతాయన్నారు. సీజనల్ వ్యాధులపై మంగళగిరి నుంచి...
-Advertisement-