Homeటాప్ స్టోరీస్కోవిడ్ విస్తరిస్తున్న వేళ ప్రధాని ఎం తేల్చబోతున్నారు!

కోవిడ్ విస్తరిస్తున్న వేళ ప్రధాని ఎం తేల్చబోతున్నారు!

 కోవిడ్ విస్తరిస్తున్న వేళ ప్రధాని ఎం తేల్చబోతున్నారు!
కోవిడ్ విస్తరిస్తున్న వేళ ప్రధాని ఎం తేల్చబోతున్నారు!

లాక్ డౌన్ విధించిన సమయంలో కట్టడిలో వున్నా కరోనా సడలింపులు విధించడంతో వికటాట్ట హాసం చేస్తూ భయాందోళనలు కలిగిస్తోంది. లక్షల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఏంచేయాలో దిక్కు తోచని పరిస్థితి.

ఈ నేపథ్యంలో ప్రధాని ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులతో వీడియో కాంఫరెన్సును నిర్వహించబోతున్నారు.
మంగళవారం 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత పాంత్రాల నాయకులతో సమావేశం అవుతున్నారు. బుధవారం 15 రాష్ట్రాల సీఎంలతో సమావేశం అవుతారు. ఈ బుధవారం జరిగే సమావేశంలో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మళ్ళీ లాక్ డౌన్ ని ప్రయోగిస్తారని ప్రచారం జరుగుతోంది. మెజారిటీ వర్గం ప్రజలు కూడా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ విధించాలని చెబుతున్న నేపథ్యంలో ప్రధాని ఎలాంటి ప్రకటన చేయబోతున్నారని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎం జరగబోతోందన్నది తెలియాలంటే బుధవారం వరకు వేచి చూడాల్సిందే.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All