Homeగాసిప్స్పవన్ కళ్యాణ్ మరోసారి తన రెమ్యునరేషన్ ను పెంచేసాడా?

పవన్ కళ్యాణ్ మరోసారి తన రెమ్యునరేషన్ ను పెంచేసాడా?

పవన్ కళ్యాణ్ మరోసారి తన రెమ్యునరేషన్ ను పెంచేసాడా?
పవన్ కళ్యాణ్ మరోసారి తన రెమ్యునరేషన్ ను పెంచేసాడా?

రీఎంట్రీ తర్వాత త్వరగా సినిమాలు చేయాలని చూస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పటికే వకీల్ సాబ్ ను పూర్తి చేసాడు. భీమ్లా నాయక్, హరిహర వీర మల్లు చిత్రాలు షూటింగ్ దశలో ఉండగా హరీష్ శంకర్ సినిమాను మొదలుపెట్టబోతున్నాడు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ మరోసారి తన రెమ్యునరేషన్ ను పెంచేసాడని తెలుస్తోంది.

వకీల్ సాబ్ చిత్రానికి 45 కోట్ల పారితోషికం తీసుకున్న పవన్ హరిహర వీర మల్లు, భీమ్లా నాయక్ చిత్రాలకు 50 కోట్ల దగ్గరగా వసూలు చేస్తున్నాడు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం హరీష్ శంకర్ చిత్రానికి మరో 10 కోట్లు పెంచేసి తన పారితోషికాన్ని 60 కోట్లకు చేర్చినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తోంది.

- Advertisement -

తెలుగు సినిమాలకు డిజిటల్ రైట్స్, హిందీ మార్కెట్.. ఇలా నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో బాగానే వస్తోంది. మరోవైపు తెలుగు సినిమా మార్కెట్ ఇంకా కుదుటపడలేదు. అయితే హీరోలు మాత్రం తమ పారితోషికాల విషయంలో స్ట్రిక్ట్ గానే ఉంటున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All