Homeటాప్ స్టోరీస్జులై 7 నుండి ఎవరు మీలో కోటీశ్వరులు అంటోన్న ఎన్టీఆర్

జులై 7 నుండి ఎవరు మీలో కోటీశ్వరులు అంటోన్న ఎన్టీఆర్

జులై 7 నుండి ఎవరు మీలో కోటీశ్వరులు అంటోన్న ఎన్టీఆర్
జులై 7 నుండి ఎవరు మీలో కోటీశ్వరులు అంటోన్న ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దాదాపుగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ను పూర్తి చేసేసాడు. ఇంకా ఒక్క సాంగ్, మూడు భాషల్లో డబ్బింగ్ చెప్పాల్సి ఉంది. అయితే అది జరగడానికి మరో 15 రోజులకు పైగా సమయం ఉంది. ఈలోగా ఎన్టీఆర్ తాను హోస్ట్ గా మారుతోన్న కార్యక్రమం ఎవరు మీలో కోటీశ్వరులు షూట్ లో పాల్గొననున్నాడు.

జులై 7 నుండి ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోమో షూట్ కార్యక్రమాలు మొదలవుతాయి. దీంతో పాటే పలు డమ్మీ ఎపిసోడ్స్ ను కూడా షూట్ చేయబోతున్నారు. వీటి కోసం సన్నద్ధమవుతున్నాడు ఎన్టీఆర్. జెమినీ టివిలో ఈ షో వచ్చే నెల నుండి ప్రసారం కానుంది. జెమినీ టివి ఇటీవలే మాస్టర్ చెఫ్ ఇండియా పేరిట మరో షో ను కూడా మొదలుపెట్టిన విషయం తెల్సిందే.

- Advertisement -

తమన్నా హోస్ట్ గా ఈ కార్యక్రమం తెలుగులో రూపొందనుంది. ఇటీవలే తమన్నా ప్రోమో షూట్ ను పూర్తి చేసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All