Homeటాప్ స్టోరీస్'నిశ్శబ్దం' టీమ్ ఓటీ టీ కే జైకొడుతున్నారా?

‘నిశ్శబ్దం’ టీమ్ ఓటీ టీ కే జైకొడుతున్నారా?

'నిశ్శబ్దం' టీమ్ ఓటీ టీ కే జైకొడుతున్నారా?
‘నిశ్శబ్దం’ టీమ్ ఓటీ టీ కే జైకొడుతున్నారా?

కరోనా వైరస్ కారణంగా యావత్ జనజీవితం స్తంభించి పోయింది. దీంతో సినిమా థియేటర్స్  మూసి వేయడంతో  రిలీజ్ కి రెడీగావున్నా సినిమాలన్నీ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ చేయాలని ముందుకు వస్తున్నారు.

కొంత మంది మాత్రం ఎంత భారీమొత్తం ఆఫర్రి ఇచ్చినా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ చేయడానికి ససేమీరా అంటున్నారు. బాలీవుడ్ లో మాత్రం ఛాయా చిత్రాలని ఓటీ టీ కె ఇచ్చేస్తున్నారు. తమిళం లోనూ కొన్ని సినిమాలని  డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ చేస్తున్నారు.
తెలుగు సినిమాలు మాత్రం ఇందుకు ముందుకు రావడం లేదు.  అనుష్క నటించిన ‘నిశ్శబ్దం‘ చిత్రానికి అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్ ఇచ్చినా ఓటీ టీ లో రిలీజ్ చేయడానికి నిర్మాతలు ఇష్టపడటం లేదు. తాజాగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో నిర్మాతలు మనసు మార్చుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే అనౌన్స్మెంట్ రానున్నట్టు తెలుస్తోంది.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All