Homeటాప్ స్టోరీస్మనీషా ఆర్ట్స్ బ్యానర్ లో మే 3 న విడుదలవుతున్న 'రంగుపడుద్ది'

మనీషా ఆర్ట్స్ బ్యానర్ లో మే 3 న విడుదలవుతున్న ‘రంగుపడుద్ది’

మనీషా ఆర్ట్స్  బ్యానర్ లో మే 3 న విడుదలవుతున్న  'రంగుపడుద్ది'
మనీషా ఆర్ట్స్ బ్యానర్ లో మే 3 న విడుదలవుతున్న ‘రంగుపడుద్ది’

కిషోర్ రాఠి సమర్పణలో మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై అలీ మెయిన్ లీడ్ పోషిస్తున్న చిత్రం ‘రంగుపడుద్ది’. ధనరాజ్, సుమన్ శెట్టి, హీన, షేకింగ్ శేషు, జబర్దస్త్ అప్పారావుల తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రానికి ఎస్. శ్యామ్ ప్రసాద్ దర్శకుడు కాగా.. మహేష్ రాఠి నిర్మాత. మే 3 న ఈ చిత్రం విడుదలవుతుంది .
అమెరికా లో Serra Milpitas , Towne3 San Jose , Movie max chicago , Movie city NJ ,Digimax Atlanta ఈ చిత్రం విడుదల అవుతుంది .
ఆలీ, రఘుబాబు, ధనరాజ్, జబర్దస్త్ అప్పారావు, సుమన్ శెట్టి, షేకింగ్ శేషు, హీన ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ : మహేష్ రాఠి, డైలాగ్స్: అభయ్ శ్రీ జయ్, మ్యూజిక్: సుభాష్ ఆనంద్, ఎడిటర్: నందమూరి హరి, డిఓపి: జి. ఎస్. రాజ్ (మురళి), నిర్మాత: మహేష్ రాఠి, డైరెక్టర్: ఎస్. శ్యామ్ ప్రసాద్.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All