Homeటాప్ స్టోరీస్ఇద్ధరు డైరెక్టర్ లను టెన్షన్ పెడుతున్న మహేష్

ఇద్ధరు డైరెక్టర్ లను టెన్షన్ పెడుతున్న మహేష్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇద్దరు డైరెక్టర్ లను టెన్షన్ పెడుతున్నాడు . ఇంతకీ మహేష్ టెన్షన్ పెడుతున్న డైరెక్టర్ లు ఎవరో తెలుసా ……. వంశీ పైడిపల్లి ఒకరు కాగా మరొకరు పరశురామ్ . ఇటీవలే మహర్షి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయనున్నాడు అయితే దాని తర్వాత తన 27 వ చిత్రాన్ని చేస్తానని ఇద్దరికీ మాటిచ్చాడు మహేష్ .

- Advertisement -

వంశీ పైడిపల్లి కి అలాగే పరశురామ్ కు . అయితే ఒక చిత్రానికి ఇద్దరు దర్శకులు ఎలా పనిచేస్తారు ? అంటే ఎవరు ముందుగా బౌండెడ్ స్క్రిప్ట్ తో వస్తారో వాళ్ళ కు సినిమా చేస్తానని చెప్పాడట దాంతో ఇద్దరూ టెన్షన్ పడుతున్నారు . ఎందుకంటే కథ ఓకే చేసుకోవాలి పక్కాగా స్క్రిప్ట్ రెడీ కావాలి అందులో ఏది మిస్ అయినా మరొకరికి ఛాన్స్ వస్తుంది . అంటే మరొకరు ఇన్నాళ్లు మహేష్ కోసం ఎదురు చూసిన సమయం వృధా అన్నమాట . దాంతో వంశీ – పరశురామ్ ఇద్దరు కూడా ఆందోళనలో ఉన్నారట .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All