మహేష్ బాబు నటించిన మహర్షి నాలుగు రోజుల్లో 48 కోట్లకు పైగా షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించింది . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అశ్వనీదత్ , దిల్ రాజు , పివిపి లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ – తెలంగాణలలో మంచి వసూళ్లు సాధిస్తోంది . నాలుగు రోజుల్లోనే 48 కోట్ల షేర్ వసూల్ చేసి నాన్ బాహుబలి చిత్రాల్లో టాపర్ గా నిలిచింది మహర్షి .
రెండు తెలుగు రాష్ట్రాలలో మహర్షి షేర్ ఇలా ఉంది:
నైజాం – 16. 61 కోట్లు
సీడెడ్ – 5. 30 కోట్లు
కృష్ణా – 3. 62 కోట్లు
గుంటూరు – 5. 90 కోట్లు
ఉత్తరాంధ్ర – 6. 25 కోట్లు
ఈస్ట్ – 4. 84 కోట్లు
వెస్ట్ – 3. 75 కోట్లు
నెల్లూరు – 1. 75 కోట్లు
నైజాం – 16. 61 కోట్లు
సీడెడ్ – 5. 30 కోట్లు
కృష్ణా – 3. 62 కోట్లు
గుంటూరు – 5. 90 కోట్లు
ఉత్తరాంధ్ర – 6. 25 కోట్లు
ఈస్ట్ – 4. 84 కోట్లు
వెస్ట్ – 3. 75 కోట్లు
నెల్లూరు – 1. 75 కోట్లు
మొత్తం – 48. 02 కోట్లు
- Advertisement -