
దేశ రాజకీయాలను నరనరాన జీర్ణించుకున్న అద్వానీ ఇచ్చిన సలహా ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ తూచా తప్పకుండా పాటిస్తున్నాడు అందుకే కాబోలు మా బలం ఎంతో తెలుసుకొని ఆ సీట్లలో మాత్రమే పోటీ చేస్తామని అంటున్నాడు పవన్ కళ్యాణ్ . కొద్దికాలం క్రితం పవన్ దూకుడు గా వెళ్ళేవాడు కానీ అద్వానీ సలహా , అలాగే చంద్రబాబు చెబుతున్న విషయాలు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి తో పవన్ కళ్యాణ్ కు స్పష్టత వచ్చిందట అందుకే దూకుడు తగ్గించాడు .
- Advertisement -