Homeటాప్ స్టోరీస్ఆడవాళ్లు మీకు జోహార్లు టీమ్ లోకి సీనియర్ టాప్ హీరోయిన్స్

ఆడవాళ్లు మీకు జోహార్లు టీమ్ లోకి సీనియర్ టాప్ హీరోయిన్స్

 

Ladies you are the senior top heroines into the Johars team
Ladies you are the senior top heroines into the Johars team

శర్వానంద్ హీరోగా ఆడవాళ్లు మీకు జోహార్లు అనే చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెల్సిందే. ఈ సినిమాను కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో సాగుతోంది. తాజాగా ఈ చిత్రం ముగ్గురు సీనియర్ నాటి తరం హీరోయిన్స్, నేటి తరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు స్వగతం పలికింది.

- Advertisement -

ఈ చిత్రంలో రాధికా శరత్ కుమార్, ఊర్వశి, ఖుష్భూలు కీలక పాత్రలు పోషిస్తున్నారట. ఈ మూడు పాత్రలూ కథ గమనానికి చాలా ముఖ్యమని టీమ్ చెబుతోంది. వీరు కూడా షూటింగ్ లో పాల్గొంటున్నారు.

రష్మిక మందన్న ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ పనిచేస్తున్నాడు. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఆడవాళ్లు మీకు జోహార్లు ఒక భిన్నమైన పాయింట్ పై, నేటి సామాజిక అంశాలను స్పృశించేలా ఉంటుందని తెలుస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All