Homeటాప్ స్టోరీస్మూడు నెలల గ్యాప్ తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తోన్న కృతి శెట్టి

మూడు నెలల గ్యాప్ తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తోన్న కృతి శెట్టి

మూడు నెలల గ్యాప్ తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తోన్న కృతి శెట్టి
మూడు నెలల గ్యాప్ తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తోన్న కృతి శెట్టి

ఉప్పెన చిత్రం ద్వారా సెన్సేషనల్ డెబ్యూ చేసిన కృతి శెట్టి వరసగా మూడు సినిమాలకు కమిటైంది. నాని శ్యామ్ సింగ రాయ్ లో సెకండ్ హీరోయిన్ గా నటిస్తోన్న కృతి శెట్టి, రామ్ – లింగుసామి ద్విభాషా చిత్రంతో పాటు, సుధీర్ బాబు చిత్రంలో కూడా నటిస్తోంది.

కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్స్ కు బ్రేక్ వచ్చింది. అయితే ఈరోజు నుండి కృతి శెట్టి మళ్ళీ షూటింగ్స్ లో పాల్గొంటోంది. ముందుగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్ బాబు చేస్తోన్న “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలని ఉంది” చిత్ర షూటింగ్ ను మొదలుపెట్టింది.

- Advertisement -

లాక్ డౌన్ కు ముందుగా ఈ చిత్రం కొంత భాగం షూటింగ్ జరుపుకుంది. మళ్ళీ ఇప్పుడు మెజారిటీ భాగం షూటింగ్ జరిగిన తర్వాత కృతి శెట్టి రామ్ చిత్రానికి మూవ్ అవుతుంది. ఈ మూడు చిత్రాలు పూర్తైన తర్వాతే కృతి నెక్స్ట్ సినిమాలను సైన్ చేసే అవకాశముంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All