Homeటాప్ స్టోరీస్క్రిష్ మినీ షెడ్యూల్‌కు ప‌వ‌ర్‌స్టార్ సై అంటారా?

క్రిష్ మినీ షెడ్యూల్‌కు ప‌వ‌ర్‌స్టార్ సై అంటారా?

క్రిష్ మినీ షెడ్యూల్‌కు ప‌వ‌ర్‌స్టార్ సై అంటారా?
క్రిష్ మినీ షెడ్యూల్‌కు ప‌వ‌ర్‌స్టార్ సై అంటారా?

టాలెంటెడ్ డైరెక్ట‌ర్ క్రిష్ తెర‌కెక్కిస్తున్న మినిమ‌మ్ బ‌డ్జెట్ ఫిల్మ్ ని వైష్ణ‌వ్‌తేజ్‌తో రూపొందిస్తున్నారు. `కొండ పొలం` న‌వ‌ల ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ప‌క్కా ప్లానింగ్‌తో క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా కీర్తి సురేష్ న‌టిస్తోంది. 40 డేస్ లో పూర్తి చేయాల‌ని ప్లాన్ చేసిన ఈ మూవీ దాదాపుగా పూర్తియింది. బ్యాలెన్స్‌గా వున్న షూట్‌ని ఈ వారంలో పూర్తి చేయ‌బోతున్నారు.

ప‌వ‌ర్‌స్టార్‌తో క్రిష్ ఓ నిరియాడిక్ మూవీని రూపొందిస్తున్న విష‌యం తెలిసిందే. ఏ.ఎం.ర‌త్నం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్ర‌స్తుతం తాత్కాలికంగా నిలిపేశారు. లాక్‌డౌన్ బిఫోర్ షూటింగ్ మొద‌లైన ఈ చిత్రానికి సంబంధించిన కీల‌క ఘ‌ట్టాల‌ని షూట్ చేశారు. అయితే మ‌ళ్లీ షూటింగ్‌లు ప్రారంభం కావ‌డంతో వ‌న్ `వ‌కీల్‌సాబ్‌` చిత్రాన్ని పూర్తి చేసేప‌నిలో ప‌డ్డారు. ఇది పూర్తియిన త‌రువాత ఆయ‌న క్రిష్ మూవీ కాకుండా మ‌ల‌యాళ హిట్ ఫిల్మ్ `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` రీమేక్‌లో న‌టించ‌బోతున్నారు.

- Advertisement -

ఇదిలా వుంటే ఈ మూవీకి సంబంధించి గ్యాప్ ల‌భిస్తే ఆ చిన్న గ్యాప్‌లో క్రిష్ మినీ షెడ్యూల్‌ని పూర్తి చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. మ‌రి ఈ ప్లాన్‌కి ప‌వ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తారా?  లేదా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. వీఎఫ్ ఎక్స్ వ‌ర్క్‌కి సంబంధించిన షాట్స్‌ని పూర్తి చేయాల‌ని క్రిష్ ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. మ‌రి ప‌వ‌న్ ప్లాన్ ఏంట‌న్న‌ది మాత్రం క్లారిటీ లేదు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All