Homeటాప్ స్టోరీస్తాతకు నివాళులర్పించిన ఎన్టీఆర్

తాతకు నివాళులర్పించిన ఎన్టీఆర్

ఈరోజు స్వర్గీయ నందమూరి తారకరామారావు పుట్టినరోజు కావడంతో ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి తాతకు నివాళులర్పించారు జూనియర్ ఎన్టీఆర్ . సినీ రంగంలో అలాగే రాజకీయ రంగంలో సంచలనం సృష్టించిన మహానాయకుడు , మహానటుడు ఎన్టీఆర్ . రెండు రంగాల్లో కూడా చెరగని ముద్ర వేసాడు . జూనియర్ ఎన్టీఆర్ కు తాతయ్య అంటే ఎనలేని అభిమానం దాంతో ఈరోజు తెల్లవారు ఝామునే ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి నివాళి అర్పించాడు .

- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్ వెంట అన్న నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఉన్నారు . ఎన్టీఆర్ కు ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ఉండటంతో పొద్దున్నే అన్నయ్య తో కలిసి వెళ్ళాడు . ఎన్టీఆర్ ఘాట్ కి జూనియర్ ఎన్టీఆర్ రావడంతో పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు . ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ 2020 లో విడుదల కానుంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All