Homeటాప్ స్టోరీస్తెలుగుదేశంని కాపాడేది జూనియర్ ఎన్టీఆర్ మాత్రమేనా !

తెలుగుదేశంని కాపాడేది జూనియర్ ఎన్టీఆర్ మాత్రమేనా !

తెలుగుదేశం పార్టీ తెలంగాణలో లేకుండా పోయింది ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ లో జగన్ చేతిలో మట్టికరించింది దాంతో తెలుగుదేశం పార్టీని కాపాడేది జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు . నారా చంద్రబాబు నాయుడుకి ఇప్పటికే 69 ఏళ్ళు నిండాయి మరో అయిదేళ్ల తర్వాత కూడా చంద్రబాబు నాయకత్వం అంటే తెలుగుదేశం పార్టీకి పెద్ద సవాలే !

- Advertisement -

ఇక చినబాబు అయిన నారా లోకేష్ కు పార్టీకి నాయకత్వం వహించే లక్షణాలు అయితే లేవు , పార్టీలో ఒక నాయకుడిగా రాణించగలడేమో కానీ పార్టీకి నాయకుడు అయ్యేంత చాన్స్ లేదు . ఒకవేళ పార్టీకి నాయకత్వం వహించినా అతడి కింద పనిచేయడానికి చాలామంది సిద్ధంగా లేరు . ఇక బాలయ్య విషయానికి వస్తే …….. బాలయ్యలో కూడా నాయకత్వ లక్షణాలు లేవు , పార్టీని అధికారం వైపు తీసుకెళ్లగలిగే ఒకే ఒక్కడు కేవలం జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే ! అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాల మీదనే తన దృష్టి అంతా పెట్టాడు . 2024 వరకు రాజకీయాల్లోకి రావడం కష్టమే ! అయితే ఆ తర్వాత మాత్రం రాజకీయాల్లోకి రావాలనుకుంటేనే తెలుగుదేశం బెస్ట్ ఆప్షన్ అవుతుంది . కానీ ఈలోపు తెలుగుదేశం పార్టీ బ్రతికి బట్ట కడుతుందా ?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All