Homeఎక్స్ క్లూసివ్ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ పై కాపీ కేసు

ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ పై కాపీ కేసు

Copy case on Dil raju's Mr. perfect
Prabhas and Dil Raju

2011 లో రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రంపై కాపీ కేసు నమోదయ్యింది . దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి దశరథ్ దర్శకత్వం వహించాడు . ప్రభాస్ , కాజల్ అగర్వాల్ , తాప్సి పన్ను నటించిన ఈ చిత్ర కథ కాపీ కొట్టారంటూ కోర్టు ని  ఆశ్రయించారు ఆ  చిత్ర కథకురాలు శ్యామల రాణి . తన కథని నా అనుమతి లేకుండానే సినిమాగా రూపొందించారని ఆరోపిస్తోంది శ్యామలా రాణి  .దాంతో స్పందించిన  కోర్టు నిర్మాత దిల్ రాజు పై చార్జిషీట్ దాఖలు చేయాల్సిందిగా మాదాపూర్ పోలీసులను ఆదేశించింది .

కోర్టు ఆదేశాల మేరకు 4117/ 2018 గా  చార్జిషీట్ నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు దిల్ రాజు కు సమన్లు పంపించారు అయితే వాటిని అందుకోకుండా పెద్ద ఎత్తున పన్నాగాలు పన్నుతున్నాడు దిల్ రాజు . పోలీసులు పంపించిన సమన్లు అందుకోకుండా తప్పించుకు తిరుగుతున్న దిల్ రాజు పై కోపంగా ఉన్నారట పోలీసులు . ఇటీవలే ఎఫ్ 2 తో సంచలన విజయం అందుకున్నాడు దిల్ రాజు . 11 రోజుల్లోనే 64 కోట్ల షేర్ రాబట్టి దిల్ రాజు కున్న అప్పులను కొన్నింటిని తీర్చేసింది ఎఫ్ 2 .

- Advertisement -

English Title: Copy case on Dil raju’s Mr. perfect

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All