Homeటాప్ స్టోరీస్సైరా వివాదం కొలిక్కి వచ్చేది ఎప్పుడు ?

సైరా వివాదం కొలిక్కి వచ్చేది ఎప్పుడు ?

Sye Raa Narasimhareddy
Sye Raa Narasimhareddy

సైరా నరసింహారెడ్డి సినిమా ప్రారంభం అన్నప్పటి నుండే వివాదాలు చుట్టుముడుతున్నాయి . ఇక ఇప్పుడు షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి సిద్ధం అవుతోంది అన్న విషయం తెలియడంతో ఇంకా ఈ వివాదం పెద్దది అవుతోంది . మొన్న ఆదివారం రోజున సైరా నరసింహారెడ్డి కుటుంబీకులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి లొల్లి లొల్లి చేసారు . మాకు డబ్బులు ఇవ్వడం లేదు , మా పంట పొలాలు నాశనం అయ్యాయి అని .

అయితే చరణ్ ఈ విషయంపై నోరు మెదపడం లేదు దాంతో ఈ వివాదం మరింత ముదురుతోంది . అయితే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబీకులతో కొంత మొత్తం ఇస్తామని మాత్రం ఒప్పందం కుదుర్చుకున్నాడట చరణ్ . కానీ ఉయ్యాలవాడ కుటుంబీకులు మాత్రం ఎక్కువ సొమ్ము ఆశిస్తున్నారు దాంతో ఈ వివాదం ఎక్కువ అవుతోంది . అయితే ఇప్పటికైనా చరణ్ ఈ వివాదాన్ని ముగించేలా చర్యలు తీసుకుంటే బెటర్ . ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గా చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All