Homeటాప్ స్టోరీస్నిర్మాత డి.శివ ప్రసాద్ మృతి కి సంతాపం తెలియజేసిన మెగాస్టార్ చిరంజీవి..

నిర్మాత డి.శివ ప్రసాద్ మృతి కి సంతాపం తెలియజేసిన మెగాస్టార్ చిరంజీవి..

Chiranjeevi Condolences to producer D. Shiva Prasadప్రముఖ నిర్మాత డి.శివ‌ప్ర‌సాద్ రెడ్డి మృతి కి మెగాస్టార్ చిరంజీవి సతాపo తెలియజేసారు . నిర్మాత డి.శివ‌ప్ర‌సాద్ రెడ్డి మరణ వార్త తెలియగానే ఆయన కుమారుడు చందన్ తో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ
‘ప్ర‌ముఖ నిర్మాత‌, కామాక్షి మూవీస్ అధినేత డి.శివ ప్ర‌సాద్ రెడ్డి నాతో ‘ముఠా మేస్త్రి’ చిత్రాన్ని నిర్మిచారు.ఆయన మంచి సాత్వికుడు ,నాకు మంచి మిత్రుడు.వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అన్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All