ప్రముఖ నిర్మాత డి.శివప్రసాద్ రెడ్డి మృతి కి మెగాస్టార్ చిరంజీవి సతాపo తెలియజేసారు . నిర్మాత డి.శివప్రసాద్ రెడ్డి మరణ వార్త తెలియగానే ఆయన కుమారుడు చందన్ తో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ
‘ప్రముఖ నిర్మాత, కామాక్షి మూవీస్ అధినేత డి.శివ ప్రసాద్ రెడ్డి నాతో ‘ముఠా మేస్త్రి’ చిత్రాన్ని నిర్మిచారు.ఆయన మంచి సాత్వికుడు ,నాకు మంచి మిత్రుడు.వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అన్నారు.
- Advertisement -