Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ ని కలిసిన చంద్రబాబు

ఎన్టీఆర్ ని కలిసిన చంద్రబాబు

Jr Ntr And Chandra Babu Naidu
Jr Ntr And Chandra Babu Naidu

జూనియర్ ఎన్టీఆర్ ని కలిశారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు . ఈరోజు నందమూరి హరికృష్ణ సంవత్సరీకం కావడంతో హరికృష్ణ నివాసానికి చేరుకున్నారు చంద్రబాబు . దాంతో జూనియర్ ఎన్టీఆర్ , నందమూరి కళ్యాణ్ రామ్ లు సాదరంగా ఆహ్వానించారు చంద్రబాబు ని . హరికృష్ణ చిత్ర పటానికి నివాళులు అర్పించిన అనంతరం జూనియర్ ఎన్టీఆర్ తో సమావేశమయ్యారు చంద్రబాబు .

నందమూరి – నారా కుటుంబ సభ్యులు మళ్ళీ చాలాకాలం తర్వాత ఈ సంవత్సరీకం సందర్బంగా కలుసుకున్నారు . తెలుగుదేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలలో ఓడిపోయిన విషయం తెలిసిందే . ఇక తెలంగాణలో అయితే పూర్తిగా కనుమరుగయ్యింది , ఏపీలో కూడా పరిస్థితి దారుణంగా ఉంది . ఇలాంటి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రావాలంటే జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే పార్టీకి దిక్కు అన్నట్లుగా చర్చ జరుగుతోంది . అయితే జూనియర్ ఎన్టీఆర్ దృష్టి అంతా ఇప్పుడు సినిమాలమీదే ఉంది మరి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All