Homeటాప్ స్టోరీస్కేసీఆర్ కు వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు

కేసీఆర్ కు వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు

Chandrababu naidu fires on KCRఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వార్నింగ్ ఇచ్చాడు . పిచ్చి పిచ్చిగా వ్యవహరించాలని చూస్తే తెలుగుదేశం కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని తగిన స్థాయిలో బుద్ది చెబుతారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు బాబు . నీ బెదిరింపులకు భయపడేది లేదు కేసీఆర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసాడు . కేసీఆర్ తో పాటుగా ప్రధాని మోడీ పై కూడా నిప్పులు చెరిగాడు చంద్రబాబు .

 

- Advertisement -

రాష్ట్రాన్ని అన్యాయం చేస్తూ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని , హామీల విషయం అడిగితె ఈడీ దాడులు , ఐటీ దాడులు చేయిస్తున్నారని ఎవరెన్ని కుట్రలు పన్నినా భయపడేది లేదని స్పష్టం చేసాడు చంద్రబాబు . తిరుపతి లో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ , మోడీ , జగన్ లపై విరుచుకు పడ్డాడు చంద్రబాబు . ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ ఎన్నికలతో పాటుగా పార్లమెంట్ కు కూడా ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే .

English Title: Chandrababu naidu fires on KC

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All