జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది . ఈ కేసు పెట్టిన వాళ్ళు ఎవరో తెలుసా ……. తెలంగాణ రాష్ట్ర సమితి కి చెందిన వాళ్ళు. ఇంతకీ పవన్ కళ్యాణ్ పై ఈ కేసు ఎందుకు పెట్టారంటే ……. తెలంగాణలో ఆంధ్రా వాళ్ళను కొడుతున్నారని , ఆస్థులను లాక్కుంటున్నారని పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఆరోపించడమే !
- Advertisement -
ఏపీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేయడంతో తెలంగాణ లో ఉన్న సినీ ప్రముఖులు పోసాని కృష్ణమురళి , నట్టికుమార్ , రచయిత చిన్నికృష్ణ తదితరులు గొంతు చించుకొని మరీ ఒర్రుతున్నారు …… పవన్ కళ్యాణ్ పై మండిపడుతున్నారు .
English Title: Case files aganist on Pawan kalyan
- Advertisement -