Homeటాప్ స్టోరీస్సింగీతం డ్రీమ్ ప్రాజెక్ట్ కు  రిపేర్లు!

సింగీతం డ్రీమ్ ప్రాజెక్ట్ కు  రిపేర్లు!

సింగీతం డ్రీమ్ ప్రాజెక్ట్ కు  రిపేర్లు!
సింగీతం డ్రీమ్ ప్రాజెక్ట్ కు  రిపేర్లు!

నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం ‘ఆదిత్య 369‘. ee చిత్రానికి సీక్వెల్ చేయాలని సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు స్క్రిప్ట్ ని కూడా సిద్ధం చేశారు. ‘ఆదిత్య 999’ అనే టైటిల్ ని కూడా ఫైనల్ చేశారు. మోక్షజ్ఞ ని ఇదే చిత్రం ద్వారా పరిచయం చేయాలని ప్లాన్  చేశారు.

అయితే బాలకృష్ణ మార్పులు చెప్పడం అదే సమయంలో బాలయ్య “గౌతమీ పుత్ర శాతకర్ణి’ , ఎన్టీఆర్ బయోపిక్ తో బిజీ గా ఉండటం వళ్ల  ‘ఆదిత్య 999’ చిత్రాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టారు. ఇక ఇప్పట్లో ఈ సినిమా తెర పైకి రావడం కష్ట మని అంటా అనుకున్నారు . తాజాగా ఈ సినిమా మళ్ళీ వార్తల్లో నిలిచింది.
‘ఆదిత్య 999” స్క్రిప్ట్ ని తాజాగా రైటర్ సాయి మాధవ్ బుర్ర కు అప్పగించినట్టు తెలిసింది. లోపాలుంటే సవరించమని బాలకృష్ణ బాధ్యతలు అప్పగించి నట్టు తెలిసింది. ఈ చిత్రాన్ని మోక్షజ్ఞ కోసం బాలయ్య మార్పులు చేయిస్తున్నారట. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలో నే రానున్నట్టు తెలిసింది.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All