కరోనా వైరస్ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. దీని ధాటికి ఇప్పటికే మధ్య తరగతి జన జీవితం స్తంభించి పోయింది. చాలామంది యుద్యోగాలు గాలిలో దీపాలుగా మారాయి. లాక్ డౌన్ విధించినా తొలగించి సడలించిన కరోనా ఉగ్రరూపం కంటిన్యూ అవుతూనేవుంది.
ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 3 లక్షలు దాటాయి. రానున్నరోజుల్లో మరింతగా కరోనా అవకాశాలే ఎక్కువగా వున్నాయి. ముంబైలో విలయతాండవం చేస్తోంది. సినిమా వాళ్ళ ఇళ్లల్లో వరుస గా కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో బాలీవుడ్ మొత్తం భయంతో వణికిపోతోంది.
మహారాష్ట్ర త్వరలో లక్ష దాటబోతోంది. ఇదిలావుంటే హాట్ ఐటెం పాప మలైకా అరోరా అపార్ట్మెంట్ని ముంబై మున్సిపల్ సిబ్బంది నిర్బంధించినట్టు తెలిసింది. కొంటోన్మెంట్ జోన్లో ఉండటంతో ఈనెల 8నే మలైకా ప్పట్లర్ట్మెంట్ని సీల్ చేసినట్టు తెలిసింది. దీంతో బాలీవుడ్ వర్గాల్లో భయం మొదలైందని చెబుతున్నారు.
- Advertisement -