Homeన్యూస్అనుష్క 48వ సినిమా అనౌన్స్ చేసిన యూవీ క్రియేషన్స్

అనుష్క 48వ సినిమా అనౌన్స్ చేసిన యూవీ క్రియేషన్స్

అనుష్క 48వ సినిమా అనౌన్స్ చేసిన యూవీ క్రియేషన్స్
అనుష్క 48వ సినిమా అనౌన్స్ చేసిన యూవీ క్రియేషన్స్

అనుష్క శెట్టి సినిమాలకు బ్రేక్ ఇస్తూ మధ్యమధ్యలో తన కెరీర్ ను కొనసాగిస్తూ వస్తోంది. చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ వస్తోన్న అనుష్క 2018లో విడుదలైన భాగమతి తర్వాత మళ్ళీ సినిమాలు చేసింది లేదు. భారీ బ్రేక్ తర్వాత ఇప్పుడు మళ్ళీ సినిమాలు చేస్తోంది. అనుష్క ప్రధాన పాత్రలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో నటించనుంది. వీరి కాంబినేషన్ లో చిత్రం ఇప్పుడు అనౌన్స్ అయింది. మిర్చి, భాగమతి తర్వాత మూడో చిత్రం చేస్తున్నారు.

రా రా కృష్ణయ్య ఫేమ్ మహేష్ బాబు పి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. కొత్త తరహా ఎంటర్టైన్మెంట్ కథతో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నట్లు యూవీ క్రియేషన్స్ తెలిపారు. త్వరలోనే షూటింగ్ ను మొదలుపెట్టబోతున్నామని కూడా తెలియజేసారు. ఈ ప్రాజెక్ట్స్ కు #anushka48 అనే టెంటేటివ్ టైటిల్ ను ఫిక్స్ చేసారు. అనుష్క పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ ను ఈరోజు అనౌన్స్ చేసారు.

- Advertisement -

ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే అనౌన్స్ చేసారు. ప్రస్తుతం ఇంకా ఏ డీటెయిల్స్ ను తెలియజేసారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All