Homeటాప్ స్టోరీస్అనుపమ పరమేశ్వరన్ బాధకు కారణం ఎవరు?

అనుపమ పరమేశ్వరన్ బాధకు కారణం ఎవరు?

అనుప పరమేశ్వరన్ బాధకు కారణం ఎవరు?
అనుప పరమేశ్వరన్ బాధకు కారణం ఎవరు?
గత కొంత కొంత కాలంగా అనుపమ పరమేశ్వరన్ దూరంగా ఉంటోంది దానికి కారణం ఆమె బాధతో వుండటమేనని తెలిసింది. తాజాగా తన బాధకు గల కారణాన్ని వివరిస్తూ ఓ వీడియోని విడుదల చేసింది. విచిత్ర మైన వైరస్ కారణంగా తన పెపుడు కుక్కలు మృతిచెందాయని వెల్లడించింది.
అనుపమా పరమేశ్వరన్ పెంచుకుంటున్న మూడు కుక్కలు పార్వో వైరస్ బారిన పది చనిపోవడం ఆమెని కలిచివేసిందట. దీనితో అనుపమ తీవ్ర ఆవేదనకు గురైందని తెలిసింది. ఈ సందర్భంగా ఆమె రిలీజ్ చేసిన ఓ వీడియో వైరల్గా మారింది.
‘నేను అడాప్ట్ చేసుకున్న విస్కీ , రమ్మీ, టోడి ల్లో రెండు  పార్వో వైరస్ బారినపడి చనిపోయాయని ఎం జరుగుతుందో తెలుసుకునే లోపు మాయదారి వైరస్ కారణంగా మృతి చెందాయని, చివరికి ఒకటి మాత్రమే మిగిలిందని, ఈ వైరస్ నుంచి మూగ జీవాలను రక్షించండి ‘ అంటూ వీడియో సందేశాన్ని అందించింది.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All